AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నదిలో మావోల శవాలతో పోలీసులు ఇలా..

బుధవారం నాడు ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సుక్మా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. అయితే వీరి శవాలను పోస్ట్..

నదిలో మావోల శవాలతో పోలీసులు ఇలా..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 13, 2020 | 8:30 PM

Share

బుధవారం నాడు ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సుక్మా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. అయితే వీరి శవాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు పోలీసులు. అందుకు కారణం.. భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న నదులు. అవతలి ఒడ్డుకు మావోయిస్టుల శవాలను చేర్చేందుకు పోలీసులు భుజాలపై మోస్తూ తీసుకెళ్లారు. అయితే దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది.

Read More :

రాజస్థాన్‌లో తాజాగా మరో 608 పాజిటివ్‌ కేసులు

“మహా” పోలీసులను వణికిపోస్తున్న కరోనా మహమ్మారి