Delhi Earthquake video : దేశరాజధాని ఢిల్లీలో కంపించిన భూమి.. భయంతో పరుగులు తీసిన జనం

దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో గురువారం రాత్రి భూమి కంపించింది.  ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తుంది. భూకంపం సంభవించడంతో భయాందోళనకు గురయ్యారు.

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 13, 2021 | 6:31 AM

Follow us