Mumbai: ముంబైలో ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 23 మంది మృతి

మహారాష్ట్రలో పెనుముప్పు సంభవించింది. భారీ వర్షాలు.. వరద ప్రవాహం నేపథ్యంలో కొండచరియలు విరిగి పూరి గుడిసెల మీద పడ్డాయి...

Mumbai: ముంబైలో ఘోర ప్రమాదం..  కొండచరియలు విరిగిపడి 23 మంది మృతి
Mubai Landslide
Follow us

|

Updated on: Jul 18, 2021 | 12:32 PM

landslide in Mumbai’s Chembur: మహారాష్ట్రలో పెనుముప్పు సంభవించింది. భారీ వర్షాలు.. వరద ప్రవాహం నేపథ్యంలో కొండచరియలు విరిగి పూరి గుడిసెల మీద పడ్డాయి. ఈ దుర్ఘటనలో ఏకంగా 23 మంది ప్రాణాలు కోల్పోయారు.

Mumbai Chembur

Mumbai Chembur

ముంబైలోని చెంబూర్ భారత్ నగర్, విక్రోలీ ప్రాంతంలో ఈ ప్రమాదం నెలకొంది. స్థానికులతోపాటు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టాయి.

Chembur

Chembur

ఈ ప్రమాదంలో ఇప్పటివరకు సుమారు 15 మందిని రక్షించి చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు.ఇంకా చాలా మంది శిధిలాల లోపల చిక్కుకున్నందున మరణాల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.

Mumai Landslide Incident

Mumai Landslide Incident

కాగా, మహారాష్ట్ర, ముఖ్యంగా ముంబైలో పది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఫలితంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయి ఉండటంతోపాటు, ట్రాఫిక్, లోకల్ ట్రైన్స్ సేవలకు తీవ్ర అంతరాయం కలిగి జనజీవనం స్థంభించిపోయింది.

Mumbai

Mumbai

Read also: Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలు, పొంగిపొర్లుతోన్న నాలాలు.. తెలంగాణ వ్యాప్తంగా మరో మూడు రోజులు ఇదే స్థితి

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు