AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖను దేశంలో, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా టైర్ వన్ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నాం: విజయసాయి రెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖలో పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించినట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పాలనా రాజధానిగా మారిన క్రమంలో విశాఖలో పారిశ్రామిక అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టినట్లు చెప్పారు. త్వరలోనే మరిన్ని విధానాలను తీసుకువస్తున్నట్లు స్పష్టం చేశారు. విశాఖను దేశంలో, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. విశాఖను టైర్ వన్ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు విజయసాయి వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు వైసీపీ ప్రభుత్వం […]

విశాఖను దేశంలో, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా టైర్ వన్ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నాం: విజయసాయి రెడ్డి
Venkata Narayana
|

Updated on: Nov 21, 2020 | 9:13 PM

Share

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖలో పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించినట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పాలనా రాజధానిగా మారిన క్రమంలో విశాఖలో పారిశ్రామిక అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టినట్లు చెప్పారు. త్వరలోనే మరిన్ని విధానాలను తీసుకువస్తున్నట్లు స్పష్టం చేశారు. విశాఖను దేశంలో, ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. విశాఖను టైర్ వన్ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు విజయసాయి వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు వైసీపీ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పుకొచ్చారు. విశాఖపట్నానికి లోకేషన్, లేబర్ అవైలబుల్టీ అడ్వాంటేజ్‌గా ఉందన్నారు. పోర్ట్ సిటీ అందుబాటులో ఉన్న ల్యాండ్ బ్యాంక్ పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే కేంద్రం నుంచి పెట్రోలియం ట్రైబల్ యూనివర్సిటీలు వస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా వచ్చే పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్‌కు 11 శాతం ఎఫ్‌డీఐలు రాబోతున్నాయని.. విశాఖ అభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని విజయసాయిరెడ్డి అన్నారు.

Follow Us
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసి..
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల సూచన ఏంటంటే...
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన
వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటన
నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!
నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్