1. జగన్ను కలిసిన వల్లభనేని నెలరోజుల క్రితం టిడిపిని వీడనున్నట్లు ప్రకటించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంగళవారం మధ్యాహ్నం వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఏపీ మంత్రి కొడాలి నానితో కలిసి జగన్.. Read more 2. అవినీతిపై టోల్ ఫ్రీ నెంబర్..జగన్పైనే ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య ఏపీ రాజకియాల్లో టీడీపీ నేత వర్ల రామయ్య ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు. గత కొంతకాలంగా తమ పార్టీ నుంచి […]
Follow us on
1. జగన్ను కలిసిన వల్లభనేని
నెలరోజుల క్రితం టిడిపిని వీడనున్నట్లు ప్రకటించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంగళవారం మధ్యాహ్నం వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఏపీ మంత్రి కొడాలి నానితో కలిసి జగన్.. Read more
2. అవినీతిపై టోల్ ఫ్రీ నెంబర్..జగన్పైనే ఫిర్యాదు చేసిన వర్ల రామయ్య
ఏపీ రాజకియాల్లో టీడీపీ నేత వర్ల రామయ్య ఇప్పుడు హాట్ టాపిక్గా మారారు. గత కొంతకాలంగా తమ పార్టీ నుంచి జంప్ కొట్టే నేతలపై ఆయన విమర్శల దాడి చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత హోదాలో.. ప్రెస్ మీట్స్ .. Read more
3. కడ్తాల్ అయ్యప్ప ఆలయాభివృద్ధికి త్వరలోనే నిధులుః మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
టీఆర్ఎస్ హయాంలోనే మన రాష్ట్రంలోని ఆలయాలకు మహార్ధశ వచ్చిందన్నారు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో గల శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి.. Read more
ప్రభుత్వం తీరు వల్లే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ.. ఆర్టీసీ జేఏసీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు జరిగాయి. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఆర్టీసీ కార్మికులకు హార్ట్ ఎటాక్స్ రావడానికి, ఇతర.. Read more
5. ఘోర ప్రమాదం: తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో స్కూటీ మీద ప్రయాణిస్తోన్న మహిళ తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో స్కూటీ మీద వెళ్తోన్న సోహిని సక్సేనా.. Read more
6. బిగ్ బ్రేకింగ్ : చేతులెత్తేసిన బీజేపీ.. ఫడ్నవీస్ రాజీనామా
మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. సీఎం ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీలో తన మెజార్టీని నిరూపించుకోడానికి కొన్ని గంటల ముందే తన రాజీనామా ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం.. Read more
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శ్రీనగర్లోని కశ్మీర్ యూనివర్సిటీ సమీపంలో ఉగ్రవాదులు గ్రేనెడ్ ఎటాక్కు దిగారు. యూనివర్సిటీ సమీపంలోని సర్ సయ్యద్ గేట్ వద్ద స్థానికులు నిలబడి ఉన్న సమయంలో.. Read more
8. అల్బేనియాను కుదిపేసిన భూకంపం..వందల మందికి గాయాలు
అల్బేనియాను భారీ భూకంపం కుదిపేసింది. ఇవాళ తెల్లవారుజామున 6.4 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలతో భూమి కంపించిపోయింది. అల్బేనియన్ తీరం వెంబడి ఈ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో.. Read more
9. పళ్లు తోముకుంది.. ప్రాణాలు పోగొట్టుకుంది..!
కర్నాటకలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఎలుకల మందు పేస్టును.. టూత్ పేస్ట్గా భావించి.. తన ప్రాణాలకే ముప్పుతెచ్చుకుంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని మాల్పేలో ఓ మహిళ.. తెల్లవారుజామునే నిద్రలేచి.. Read more
10. సరికొత్త రికార్డు సెట్ చేసిన “సరిలేరు నీకెవ్వరు” టీజర్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్కు ఐఫీస్ట్గా వచ్చిన “సరిలేరు నీకెవ్వరు” మూవీ టీజర్ రికార్డులను బద్దలు కొడుతోంది. రియల్ టైమ్ వ్యూస్ అండ్ లైక్స్లో ఈ చిత్రం టీజర్ ఓ సరికొత్త రికార్డును సృష్టించింది. విడుదలైన.. Read more