తెలంగాణపై ‘మోదీ’ చిన్నచూపెందుకు..?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ పలు సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. మోదీ.. తెలంగాణ రాష్ట్రంపై చిన్న చూపు చూస్తున్నారని.. పలు రాజకీయ కారణాలతో తెలంగాణను కేంద్రం పట్టించుకోవడం లేదని తీవ్రంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు రావడం లేదన్నారు. ఇప్పటికే చాలా ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని.. అయితే.. మోదీ మాత్రం నాగ్‌పూర్ వైపే అభివృద్ధి చేసుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో కొత్త పారిశ్రామిక పాలసీ వచ్చి ఇవాళ్టికి ఐదేళ్లు పూర్తి అయిన సందర్భంగా.. […]

తెలంగాణపై 'మోదీ' చిన్నచూపెందుకు..?
Follow us

| Edited By:

Updated on: Dec 04, 2019 | 1:41 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ పలు సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. మోదీ.. తెలంగాణ రాష్ట్రంపై చిన్న చూపు చూస్తున్నారని.. పలు రాజకీయ కారణాలతో తెలంగాణను కేంద్రం పట్టించుకోవడం లేదని తీవ్రంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు రావడం లేదన్నారు. ఇప్పటికే చాలా ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని.. అయితే.. మోదీ మాత్రం నాగ్‌పూర్ వైపే అభివృద్ధి చేసుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణలో కొత్త పారిశ్రామిక పాలసీ వచ్చి ఇవాళ్టికి ఐదేళ్లు పూర్తి అయిన సందర్భంగా.. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో.. కేటీఆర్ సహా పలువురు ప్రత్యేక కార్యక్రమం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో.. మంత్రి కేటీఆర్‌తో పాటు మల్లా రెడ్డి, పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ రకమైన కామెంట్స్ చేశారు. టీఎస్ ఐపాస్ పాలసీ కింద పలు పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయని.. ఈ ఐదేళ్లలో.. 11,609 పరిశ్రమలు దీని ద్వారా అనుమతులు పొందాయన్నారు కేటీఆర్. దాదాపు లక్షా డభ్బై మూడు వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయని.. వీటిల్లో ఇప్పటికే.. 8,964 పరిశ్రమలు మొదలయ్యాయని తెలిపారు కేటీఆర్.

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే