AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సౌదీ అరేబియా సంచలన నిర్ణయం.. ‘ఈద్’ సెలవు రోజుల్లో కూడా క‌ర్ఫ్యూ..!

కోవిద్-19 రూపాంతరం చెందుతూ రోజురోజుకి శక్తివంతమవుతోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు ముమ్మరం చేశాయి. అటు గ‌ల్ఫ్‌లో కూడా కరోనా విజృంభిస్తోంది. ప్ర‌ధానంగా సౌదీ అరేబియా

సౌదీ అరేబియా సంచలన నిర్ణయం.. 'ఈద్' సెలవు రోజుల్లో కూడా క‌ర్ఫ్యూ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 13, 2020 | 2:29 PM

Share

Saudi Arabia: కోవిద్-19 రూపాంతరం చెందుతూ రోజురోజుకి శక్తివంతమవుతోంది. ఈ వైరస్ కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు ముమ్మరం చేశాయి. అటు గ‌ల్ఫ్‌లో కూడా కరోనా విజృంభిస్తోంది. ప్ర‌ధానంగా సౌదీ అరేబియా, యూఏఈ, ఖ‌తార్‌, కువైట్‌లో విరుచుకుప‌డుతోంది. దాంతో కోవిద్-19 క‌ట్ట‌డికి ఇప్ప‌టికే గ‌ల్ఫ్ దేశాలు క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాయి. తాజాగా క‌రోనా వ్యాప్తి నియంత్ర‌ణ‌లో భాగంగా సౌదీ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

వివరాల్లోకెళితే.. ఈద్ ఉల్ ఫిత‌ర్ సెలవు రోజుల్లో కూడా క‌ర్ఫ్యూ స‌మ‌యాన్ని పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ నిర్ణ‌యంతో సెలవులు ఉండే ఆ ఐదు రోజుల్లో(మే 23 నుంచి 27 వ‌ర‌కు) సైతం సౌదీలో 24 గంట‌ల క‌ర్ఫ్యూ అమ‌ల్లోకి రానుంది. ఈ మేర‌కు అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. మ‌క్కా మిన‌హా సౌదీలో మిగిలిన అన్ని ప్రాంతాల్లో అధికారులు ఈ ఆదేశాల‌ను అమ‌లు చేయ‌నున్నారు.

కాగా.. సౌదీలో క‌రోనా వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు 264 మంది చ‌నిపోయారు. 42,925 మందికి ఈ వైర‌స్ సోకింది.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం