ఆర్బీఐ షాకింగ్ రూల్స్: రోజుకు వెయ్యి మాత్రమే విత్‌డ్రా..!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కొత్త రూల్‌ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ఈ రూల్‌తో కస్టమర్స్‌ అందరూ.. ఒక్కసారిగా షాక్‌కి గురి అవుతున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పంజాబ్, మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకుల నుంచి రోజుకు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే విత్‌ డ్రా చేసుకునే వీలుందని.. అంతేకాకుండా.. వచ్చే 6 నెలలవరకు కస్టమర్లకు రుణాలు ఇవ్వడం కానీ.. బ్యాంకులో డిపాజిట్లు కానీ.. చేసుకోకూడదని.. ఇరు బ్యాంకులను హెచ్చరించింది ఆర్బీఐ. అలాగే.. ఆర్బీఐ తదుపరి […]

ఆర్బీఐ షాకింగ్ రూల్స్: రోజుకు వెయ్యి మాత్రమే విత్‌డ్రా..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 24, 2019 | 8:04 PM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో కొత్త రూల్‌ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. ఈ రూల్‌తో కస్టమర్స్‌ అందరూ.. ఒక్కసారిగా షాక్‌కి గురి అవుతున్నారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పంజాబ్, మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకుల నుంచి రోజుకు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే విత్‌ డ్రా చేసుకునే వీలుందని.. అంతేకాకుండా.. వచ్చే 6 నెలలవరకు కస్టమర్లకు రుణాలు ఇవ్వడం కానీ.. బ్యాంకులో డిపాజిట్లు కానీ.. చేసుకోకూడదని.. ఇరు బ్యాంకులను హెచ్చరించింది ఆర్బీఐ. అలాగే.. ఆర్బీఐ తదుపరి ఆదేశాల వరకూ.. పంజాబ్ నేషనల్ బ్యాంక్, మహారాష్ట్ర కో ఆపరేటీవ్ బ్యాంకులు.. ఇవే రూల్స్ పాటించాలని పేర్కొంది. అదే విధంగా.. దీని ప్రకారం.. బ్యాంకులను బ్లాక్‌ చేయాలనే ఉద్దేశ్యం ఆర్బీఐ‌కి లేదని తెలిపింది. ఆర్బీఐ తాజా ప్రకటనపై.. వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బ్యాంకుల ముందు డబ్బులు డ్రా చేసేందుకు క్యూ కట్టారు. ఈ ఆంక్షలతో దాదాపు ఆరు నెలల పాటు ఈ బ్యాంకుల ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం