Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జూలైలో సెట్స్‌పైకి వెళ్లనున్న పవన్- క్రిష్ సినిమా.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీగా ‘వకీల్ సాబ్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్రం తర్వాత పవన్ క్రిష్ డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కథాంశం పూర్తి కోహినూర్ వజ్రం చుట్టూ ఉంటుందని ఇండస్ట్రీ టాక్. మరోవైపు ఈ సినిమా బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండేజ్ లేదా కీర్తి సురేష్ నటించనున్నారని సమాచారం. […]

జూలైలో సెట్స్‌పైకి వెళ్లనున్న పవన్- క్రిష్ సినిమా.?
Follow us
Ravi Kiran

|

Updated on: May 23, 2020 | 9:14 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీగా ‘వకీల్ సాబ్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ చిత్రం తర్వాత పవన్ క్రిష్ డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కథాంశం పూర్తి కోహినూర్ వజ్రం చుట్టూ ఉంటుందని ఇండస్ట్రీ టాక్.

మరోవైపు ఈ సినిమా బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండేజ్ లేదా కీర్తి సురేష్ నటించనున్నారని సమాచారం. కరోనా కారణంగా టాలీవుడ్‌లో షూటింగులు ఆగిపోయిన విషయం విదితమే. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సడలింపులు ఇస్తుండటంతో జూలైలో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

భయపెడుతోన్న బాబా వంగా భవిష్యత్ అంచనాలు.. జూలై నెలలో భారీ సునామీ..
భయపెడుతోన్న బాబా వంగా భవిష్యత్ అంచనాలు.. జూలై నెలలో భారీ సునామీ..
ఇంటర్‌ 2025 విద్యార్ధులకు అలర్ట్‌.. రేపే ఫలితాలు విడుదల!
ఇంటర్‌ 2025 విద్యార్ధులకు అలర్ట్‌.. రేపే ఫలితాలు విడుదల!
పాడుబడిన ఇంట్లో నుంచి శబ్దాలు.. సాహసం చేసిన హీరోయిన్ చెల్లెలు
పాడుబడిన ఇంట్లో నుంచి శబ్దాలు.. సాహసం చేసిన హీరోయిన్ చెల్లెలు
29 రోజుల పగ.. వడ్డీతో తీర్చేసిన ముంబై.. కట్‌చేస్తే..
29 రోజుల పగ.. వడ్డీతో తీర్చేసిన ముంబై.. కట్‌చేస్తే..
ప్రభుత్వ బడిలో చేరమంటూ బైక్‌కి మైక్ కట్టి మాస్టర్ ప్రచారం.. ఎక్కడ
ప్రభుత్వ బడిలో చేరమంటూ బైక్‌కి మైక్ కట్టి మాస్టర్ ప్రచారం.. ఎక్కడ
నేడు తెలుగు రాష్ట్రాలకు వానలు.. ఆ జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ జారీ!
నేడు తెలుగు రాష్ట్రాలకు వానలు.. ఆ జిల్లాలకు ఆరంజ్ అలెర్ట్ జారీ!
అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కంటే ఉప్పు కొనడం మంచిదని తెలుసా..
అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కంటే ఉప్పు కొనడం మంచిదని తెలుసా..
348 రోజుల తర్వాత ఇచ్చిపడేసిన రోహిత్.. ఐపీఎల్ హిస్టరీలోనే..
348 రోజుల తర్వాత ఇచ్చిపడేసిన రోహిత్.. ఐపీఎల్ హిస్టరీలోనే..
మెగా DSC 2025లో ఉచితంగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్..!
మెగా DSC 2025లో ఉచితంగా దరఖాస్తు చేసుకునే ఛాన్స్..!
ఇంట్లో శివలింగాన్ని పూజించడానికి వాస్తు నియమాలు ఏమిటంటే..
ఇంట్లో శివలింగాన్ని పూజించడానికి వాస్తు నియమాలు ఏమిటంటే..