కేరళలో 5లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కొవిడ్​ కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. దక్షిణాది రాష్టాల్లో వైరస్​ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది...

కేరళలో 5లక్షలు దాటిన కరోనా కేసులు
Follow us

|

Updated on: Nov 11, 2020 | 11:04 PM

దేశంలో కొవిడ్​ కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. దక్షిణాది రాష్టాల్లో వైరస్​ వ్యాప్తి అధికంగా కనిపిస్తోంది. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసుల ఆందోళన కలిగిస్తున్నాయి.

తాజాగా కేరళలో ఒక్కరోజులోనే 7,007 మంది కొవిడ్ బారినపడ్డారు. బాధితుల సంఖ్య 5,02,719కి చేరిందని అక్కడి వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు 29 మంది మృతితో పారాడి  ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,771కి ఎగబాకింది.

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే