AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఏపీ వాసులు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాంచీపురం జిల్లా చెంగల్‌పట్టు దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లా వాసులు ఇద్దరు మృతి చెందారు. పెదనందిపాడు నుంచి అరుణాచలం గుడికి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ధూళిపాళ్ల రాజ్యలక్ష్మి, లావు ఝాన్సీ అక్కడికక్కడే మృతి చెందగా.. ధూళిపాళ్ల మోహనరావు, లావు శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. కాగా క్షతగాత్రులను చెంగల్ పట్టు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఏపీ వాసులు మృతి
Ravi Kiran
|

Updated on: May 18, 2019 | 9:40 PM

Share

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాంచీపురం జిల్లా చెంగల్‌పట్టు దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లా వాసులు ఇద్దరు మృతి చెందారు. పెదనందిపాడు నుంచి అరుణాచలం గుడికి వెళుతుండగా వారు ప్రయాణిస్తున్న కారు చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ధూళిపాళ్ల రాజ్యలక్ష్మి, లావు ఝాన్సీ అక్కడికక్కడే మృతి చెందగా.. ధూళిపాళ్ల మోహనరావు, లావు శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. కాగా క్షతగాత్రులను చెంగల్ పట్టు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.