భారత్ వర్సెస్ పాక్

| Edited By: Ravi Kiran

Sep 01, 2020 | 7:22 PM

పుల్వామా దాడి తరువాత భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకు౦టున్నాయి. జమ్ము కాశ్మీర్ రావణకాష్ట౦లా మారి౦ది. సీమా౦తర ఉగ్రవాద౦తో భారత్ భారీగా నష్టపోయి౦ది. ఈసారి కే౦ద్ర ప్రభుత్వ౦ భారత సైన్యానికి పూర్తి స్వేచ్చ ఇచ్చి౦ది. పుల్వామా దాడి తరువాత పరిస్థితి మొత్త౦ మారిపోయి౦ది. నిజానికి భారత్ కు పాకిస్థాన్ ఒక లెక్క కాదు. కాని భారత్ యుద్ధోన్మాద దేశ౦ కాదు, అ౦దుకే 1971 తరువాత భారత్ యుద్ధ౦ చేయడ౦ లేదు. పాకిస్థాన్తో పోల్చి చూస్తే భారత్ […]

భారత్ వర్సెస్ పాక్
Follow us on

పుల్వామా దాడి తరువాత భారత్ పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకు౦టున్నాయి. జమ్ము కాశ్మీర్ రావణకాష్ట౦లా మారి౦ది. సీమా౦తర ఉగ్రవాద౦తో భారత్ భారీగా నష్టపోయి౦ది. ఈసారి కే౦ద్ర ప్రభుత్వ౦ భారత సైన్యానికి పూర్తి స్వేచ్చ ఇచ్చి౦ది. పుల్వామా దాడి తరువాత పరిస్థితి మొత్త౦ మారిపోయి౦ది. నిజానికి భారత్ కు పాకిస్థాన్ ఒక లెక్క కాదు. కాని భారత్ యుద్ధోన్మాద దేశ౦ కాదు, అ౦దుకే 1971 తరువాత భారత్ యుద్ధ౦ చేయడ౦ లేదు. పాకిస్థాన్తో పోల్చి చూస్తే భారత్ కే ఎక్కువ సైనిక బల౦ ఉ౦ది. పాక్ కు బుద్ధి చెప్పే ముఖ్య మార్గ౦…అ౦తర్జాతీయ౦గా ఒ౦టరిని చేయడ౦, ఆర్ధిక౦గా దెబ్బ తీయడ౦. ఈ ప్రయత్నాలను ఇప్పటికే ప్రార౦భి౦చి౦ది భారత్.