AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌కు ప్రత్యేక స్పేస్ స్టేషన్: ఇస్రో చీఫ్

అంతరిక్షంలో భారత దేశానికి ప్రత్యేక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ శివన్ తెలిపారు. గగన్‌‌యాన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇది చాలా చిన్న కేంద్రమని, మైక్రోగ్రావిటీ ప్రయోగాల నిర్వహణకు దీనిని ఉపయోగించవచ్చునని ఆయన వివరించారు. ఈ స్పేస్ స్టేషన్ ప్రణాళికను రాబోయే 10 ఏళ్ళలో రూపొందిస్తామన్నారు. దీనికయ్యే ఖర్చును ఇంకా అంచనా వేయలేదన్నారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా జూలైలో […]

భారత్‌కు ప్రత్యేక స్పేస్ స్టేషన్: ఇస్రో చీఫ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 13, 2019 | 4:57 PM

Share

అంతరిక్షంలో భారత దేశానికి ప్రత్యేక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ శివన్ తెలిపారు. గగన్‌‌యాన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇది చాలా చిన్న కేంద్రమని, మైక్రోగ్రావిటీ ప్రయోగాల నిర్వహణకు దీనిని ఉపయోగించవచ్చునని ఆయన వివరించారు. ఈ స్పేస్ స్టేషన్ ప్రణాళికను రాబోయే 10 ఏళ్ళలో రూపొందిస్తామన్నారు. దీనికయ్యే ఖర్చును ఇంకా అంచనా వేయలేదన్నారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా జూలైలో ప్రయోగించే చంద్రయాన్ -2పైనా, 2022లో ప్రయోగించే గగన్‌యాన్‌పైనా ఉందని తెలిపారు. గగన్‌యాన్ భారత దేశ తొలి మానవ సహిత కార్యక్రమమని తెలిపారు. గగన్‌యాన్‌ ముగ్గురు వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్తుందన్నారు. రాబోయే 6 నెలల్లో ఈ వ్యోమగాముల ఎంపిక పూర్తవుతుందని తెలిపారు. ఎంపికైనవారికి దాదాపు రెండేళ్ళపాటు కఠోర శిక్షణ ఇస్తామని శివన్ స్పష్టం చేశారు.

పిల్లలకు చెవి నొప్పి వస్తే.. నూనె వేసే అలవాటు మీకూ ఉందా?
పిల్లలకు చెవి నొప్పి వస్తే.. నూనె వేసే అలవాటు మీకూ ఉందా?
'మౌనికా’ సాంగ్‌కు అద్దిరిపోయే స్టెప్పులేసిన బుడ్డోడు.. వీడియో
'మౌనికా’ సాంగ్‌కు అద్దిరిపోయే స్టెప్పులేసిన బుడ్డోడు.. వీడియో
అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్‌.. చెన్నై కాకుల మరణాలు
అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్‌.. చెన్నై కాకుల మరణాలు
భాగ్యనగరంలో బయటపడ్డ భారీ ఆన్‌లైన్ గేమింగ్ ముఠా..!
భాగ్యనగరంలో బయటపడ్డ భారీ ఆన్‌లైన్ గేమింగ్ ముఠా..!
లక్కీ ఇండియన్‌.. దుబాయ్ లాటరీలో రూ.49 కోట్లు
లక్కీ ఇండియన్‌.. దుబాయ్ లాటరీలో రూ.49 కోట్లు
భోజనం తిన్న కాసేపటికే మళ్లీ ఆకలిగా ఎందుకు అనిపిస్తుందో తెలుసా?
భోజనం తిన్న కాసేపటికే మళ్లీ ఆకలిగా ఎందుకు అనిపిస్తుందో తెలుసా?
వాలెంటైన్స్ డే రోజు గులాబీ పువ్వునే ఎందుకు ఇస్తారో తెలుసా?
వాలెంటైన్స్ డే రోజు గులాబీ పువ్వునే ఎందుకు ఇస్తారో తెలుసా?
చెప్పకుండానే అకౌంట్లో రూ.29 లక్షలు వేశారు! ఆ తర్వాత..
చెప్పకుండానే అకౌంట్లో రూ.29 లక్షలు వేశారు! ఆ తర్వాత..
పాలు, పండ్లు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? ఇది తెలుసుకోండి
పాలు, పండ్లు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? ఇది తెలుసుకోండి
సూర్యకుమార్ యాదవ్‌పై రోహిత్ శర్మ కామెంట్స్.. అసలేం జరిగిందంటే?
సూర్యకుమార్ యాదవ్‌పై రోహిత్ శర్మ కామెంట్స్.. అసలేం జరిగిందంటే?