ఏపీలో ఐఏఎస్‌ల మధ్య రగడ..!

ఏపీలో పలువురు ఐఏఎస్‌ల మధ్య జరుగుతున్న రచ్చ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనను అవమానపరుస్తున్నారంటూ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌పై అడిషనల్ సెక్రటరీ(కేబినెట్ & పియు) గురుమూర్తి సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. తమకు ఏరోజూ సరైన సమాచారం ఇవ్వరని.. ఒకవేళ ఏదైనా వైఫల్యం జరిగినప్పుడు తప్పంతా తమ మీద వేసి.. బాధ్యులను చేస్తున్నారని  గురుమూర్తి అన్నారు. అంతేకాకుండా సహచర ఉద్యోగుల ముందు తనను ఎల్లప్పుడూ అవమానపరుస్తూ మాట్లాడతారని తెలిపారు. ‘నేను 1993లో సివిల్స్ పరీక్షలో ఉతీర్ణత సాధించాను.  […]

ఏపీలో ఐఏఎస్‌ల మధ్య రగడ..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 03, 2019 | 6:56 AM

ఏపీలో పలువురు ఐఏఎస్‌ల మధ్య జరుగుతున్న రచ్చ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనను అవమానపరుస్తున్నారంటూ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌పై అడిషనల్ సెక్రటరీ(కేబినెట్ & పియు) గురుమూర్తి సీఎస్‌కు ఫిర్యాదు చేశారు.

తమకు ఏరోజూ సరైన సమాచారం ఇవ్వరని.. ఒకవేళ ఏదైనా వైఫల్యం జరిగినప్పుడు తప్పంతా తమ మీద వేసి.. బాధ్యులను చేస్తున్నారని  గురుమూర్తి అన్నారు. అంతేకాకుండా సహచర ఉద్యోగుల ముందు తనను ఎల్లప్పుడూ అవమానపరుస్తూ మాట్లాడతారని తెలిపారు.

‘నేను 1993లో సివిల్స్ పరీక్షలో ఉతీర్ణత సాధించాను.  నా 24 ఏళ్ళ సర్వీస్‌లో.. ఆయన దగ్గర పని చేయడం చాలా కష్టంగా ఉంది. దయ చేసి నన్ను వేరే డిపార్ట్మెంట్‌కు బదిలీ చేయండంటూ’ గురుమూర్తి సీఎస్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Latest Articles
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
ఒకప్పుడు సైడ్ డాన్సర్.. కట్ చేస్తే టాలీవుడ్ టాప్ హీరోయిన్..
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
బాబోయ్ ఇదేం ట్విస్ట్.. లిక్కర్ బాటిల్స్ ధ్వంసం చేస్తుండగా...
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ మండలాల్లో తీవ్రవడగాల్పులు..
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రంగంలోకి ప్రధాని మోదీ
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
CSKకు దెబ్బ మీద దెబ్బ.. జట్టును వీడిన స్టార్ ప్లేయర్లు.. కారణమిదే
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
బీజేపీని ఓడించాలని అనేక కుట్రలు.. ప్రజలే తిప్పికొడతారన్న కొండా
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
కేసులపై తగ్గేదేలే.. బీజేపీ టార్గెట్‎గా సీఎం రేవంత్ కీలక ఆరోపణలు..
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు వెళ్లేది ఆ జట్లే.. ఎవరూ ఊహించని టీమ్స్
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..
బంగారం పెట్టుకోవడం వల్ల డిప్రెషన్ దూరమవుతుందట..
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే