ఓ వైపు ప్రాణాలు పోతుంటే.. స్కోర్ ఎంతో కావాలా.. మంత్రిపై నెటిజన్స్ ఫైర్

| Edited By:

Jun 18, 2019 | 10:52 AM

బీహార్ మంత్రి మంగల్ పాండే వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆయన మ్యాచ్‌కు సంబంధించిన వివరాల్ని అడిగినట్లు కనిపిస్తోంది. దీనిపై నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఓ వైపు చిన్నారుల ప్రాణాలు పోతుంటే క్రికెట్ స్కోర్ కావాల్సి వచ్చిందా.. ? అని ప్రశ్నిస్తున్నారు. బీహార్‌లోని ఏఈఎస్ అనే వ్యాధి కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో కలిసి మంగల్ పాండే చర్చలు జరిపారు. ఆ సమయంలో మ్యాచ్ స్కొరెంత అని అక్కడున్నవారిని అడిగారు. ఈ […]

ఓ వైపు ప్రాణాలు పోతుంటే.. స్కోర్ ఎంతో కావాలా.. మంత్రిపై నెటిజన్స్ ఫైర్
Follow us on

బీహార్ మంత్రి మంగల్ పాండే వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆయన మ్యాచ్‌కు సంబంధించిన వివరాల్ని అడిగినట్లు కనిపిస్తోంది. దీనిపై నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఓ వైపు చిన్నారుల ప్రాణాలు పోతుంటే క్రికెట్ స్కోర్ కావాల్సి వచ్చిందా.. ? అని ప్రశ్నిస్తున్నారు.

బీహార్‌లోని ఏఈఎస్ అనే వ్యాధి కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రితో కలిసి మంగల్ పాండే చర్చలు జరిపారు. ఆ సమయంలో మ్యాచ్ స్కొరెంత అని అక్కడున్నవారిని అడిగారు. ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.