షోపియాన్ జిల్లాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

| Edited By:

May 12, 2019 | 8:47 AM

ఇవాళ ఉదయం జమ్ముకశ్మీర్‌ షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. హింద్ సీతపొరాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో గాలింపు చేపడుతుండగా.. ఉగ్రవాదులు జవాన్లపైకి కాల్పులకు దిగారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకుదిగారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మిగతా ఉగ్రవాదుల కోసం పరిసర ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు.

షోపియాన్ జిల్లాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
Follow us on

ఇవాళ ఉదయం జమ్ముకశ్మీర్‌ షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. హింద్ సీతపొరాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో గాలింపు చేపడుతుండగా.. ఉగ్రవాదులు జవాన్లపైకి కాల్పులకు దిగారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకుదిగారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మిగతా ఉగ్రవాదుల కోసం పరిసర ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారు.