AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దిశ నిందితుల డెడ్‌బాడీస్‌కు ప్రారంభమైన రీ-పోస్టుమార్టం

దిశ కేసు నిందితులకు రీ పోస్టుమార్టం ప్రారంభమైంది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన ముగ్గురు వైద్యులు.. రీ పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఉదయం 9.00 గంటల తర్వాత ఈ పోస్ట్ మార్టం ప్రారంభమైంది. ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా ఈ బ‌ృందానికి లీడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ బృందంలో డాక్టర్ ఆదర్శ్ కుమార్, డాక్టర్ అభిషేక్ యాదవ్ సభ్యులుగా ఉన్నారు. ఇక హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇవాళ సాయంత్రం 5 గంటలలోగా రీ-పోస్టుమార్టం ముగించి, […]

దిశ నిందితుల డెడ్‌బాడీస్‌కు ప్రారంభమైన రీ-పోస్టుమార్టం
Ram Naramaneni
|

Updated on: Dec 23, 2019 | 12:29 PM

Share

దిశ కేసు నిందితులకు రీ పోస్టుమార్టం ప్రారంభమైంది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన ముగ్గురు వైద్యులు.. రీ పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఉదయం 9.00 గంటల తర్వాత ఈ పోస్ట్ మార్టం ప్రారంభమైంది. ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా ఈ బ‌ృందానికి లీడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ బృందంలో డాక్టర్ ఆదర్శ్ కుమార్, డాక్టర్ అభిషేక్ యాదవ్ సభ్యులుగా ఉన్నారు.

ఇక హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇవాళ సాయంత్రం 5 గంటలలోగా రీ-పోస్టుమార్టం ముగించి, నివేదిక సమర్పించనున్నారు. నిందితుల మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయే స్థితిలో ఉన్నాయని, అప్పటికే 50 శాతం మేర డ్యామేజ్ అయినట్టు ఇటీవలే గాంధీ వైద్యులు హైకోర్టుకు నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా దిశ కేసు నిందితుల డెడ్‌బాడీస్.. కుటుంబ సభ్యులకు అప్పగింతపై తుది నిర్ణయాన్ని సుప్రీంకోర్టు.. హైకోర్టుకు వదిలేసింది. ఈ నేపథ్యంలో రీ పోస్టుమార్టం నివేదిక అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Follow Us
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
తులం బంగారం అతి తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?
తులం బంగారం అతి తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతుందో తెలుసా..?
ఇక నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా..?
ఇక నుంచైనా పార్లమెంట్ సజావుగా సాగేనా..?
జస్ట్ రూ.25తో హైదరాబాద్‌ నుంచి కొమురవెల్లికి ప్రయాణం
జస్ట్ రూ.25తో హైదరాబాద్‌ నుంచి కొమురవెల్లికి ప్రయాణం
ఫ్రిజ్‌లో దాచినా పచ్చిమిర్చి త్వరగా పాడవుతున్నాయా?
ఫ్రిజ్‌లో దాచినా పచ్చిమిర్చి త్వరగా పాడవుతున్నాయా?
వర్షంలో తడిస్తే జుట్టు రాలిపోతుందా? అసలు నిజం ఇదే..!
వర్షంలో తడిస్తే జుట్టు రాలిపోతుందా? అసలు నిజం ఇదే..!
గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. భారత్‌కు తొలి గోల్డ్ మెడల్
గ్లాస్గోలో మీరాబాయి చాను విశ్వరూపం.. భారత్‌కు తొలి గోల్డ్ మెడల్