చలికి గజగజ వణకుతున్న ఢిల్లీ, 2 డిగ్రీల కనిష్ఠ స్థాయికి దిగజారనున్న ఉష్ణోగ్రతలు, మరో రెండు రోజులు ఇదే పరిస్థితి అంటున్న నిపుణులు

ఉత్తరాదిలో ముఖ్యంగా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి.  రాత్రి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోయినట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది.

చలికి గజగజ వణకుతున్న ఢిల్లీ, 2 డిగ్రీల కనిష్ఠ స్థాయికి దిగజారనున్న ఉష్ణోగ్రతలు, మరో రెండు రోజులు ఇదే పరిస్థితి అంటున్న నిపుణులు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 29, 2020 | 9:46 PM

ఉత్తరాదిలో ముఖ్యంగా ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి.  రాత్రి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోయినట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. హిమాలయాలు, ఉత్తరాది ప్రాంతాలనుంచి వస్తున్న శీతల గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మంగళవారం ఈ నగరంలో కేవలం 3.2 డిగ్రీల  సెల్సియస్ గా నమోదైనట్టు ఈ  శాఖ వెల్లడించింది., ఉత్తరాఖండ్, . హర్యానా, పంజాబ్, యూపీ, బీహార్, రాజస్థాన్ తదితర రాష్ట్రాలన్నీ చలికి గజగజలాడుతున్నాయి.  బుధ,గురు వారాల్లో ఢిల్లీలో రెండు  కన్నా తక్కువ టెంపరేచర్ నమోదైనా ఆశ్చర్యం లేదంటున్నారు. రాజస్థాన్ లోని చురులో మంగళవారం మైనస్ 0.4 డిగ్రీల టెంపరేచర్ నమోదయింది. ఈ వాతావరణ మార్పుల కారణంగా పొగమంచు కూడా దట్టంగా కమ్ముకుంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

ఈ శీతా కాలంలో ప్రజలు చాలావరకు ఇళ్లలోనే ఉండాలని, జలుబు, ఫ్లూ వంటి రుగ్మతలు సోకుతాయని డాక్టర్లు హెచ్ఛరిస్తున్నారు. బయటకు వెళ్లే ముందు వెచ్చ్చని దుస్తులు ధరించాలని  వారు సూచిస్తున్నారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..