
దేశంలో పెరుగుతోన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గుబులు రేపుతోంది. గత వారం రోజుల నుంచి రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,929 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,20,922కి చేరింది. వీటిల్లో 1,49,348 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,62,379 మంది కరోనాను జయించి ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో వైరస్ వల్ల 311 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 9195కి చేరింది.
ఎక్కువ కరోనా కేసులు ఈ రాష్ట్రాల్లోనే…
ఈ రాష్ట్రాల్లోనే ఎక్కువ కరోనా మరణాలు..
#IndiaFightsCorona:#COVID19 India UPDATE:
▪️ Total Cases – 320922
▪️Active Cases – 149348
▪️Cured/Discharged- 162378
▪️Deaths – 9195
▪️Migrated – 1as on June 14, 2020 till 8:00 AM pic.twitter.com/BfWdii2nZ2
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) June 14, 2020