Corona Telangana: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో మిర్యాలగూడలో ఇవాళ్టి నుంచి 31 వరకు స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటించనున్నట్లు మర్చంట్ అసోసియేషన్స్ ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మాత్రమే నిత్యావసర వస్తువుల దుకాణాలు, కూరగాయలు షాపులు, ఫర్టిలైజర్ దుకాణాలు తెరిచి ఉంటాయని వెల్లడించింది. ఈ నిబంధనను ఎవరైనా అతిక్రమించి 12 గంటల తర్వాత షాపులు తెరిస్తే జరిమానాలు విధిస్తామని మర్చంట్ అసోసియేషన్ హెచ్చరించింది.
Also Read:
సుశాంత్ ఆత్మతో కబుర్లు.. మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న మరో వీడియో..
తెలంగాణలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..
సచివాలయాల ద్వారా ఇకపై పేదలకు ఉచితంగా ఇసుక..
సామాన్యులకు షాక్.. పెరిగిన బియ్యం ధరలు..
2.5 కోట్ల ఇరానీయులకు కరోనా.. దేశాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..