జమ్మూకాశ్మీర్ లో పెరిగిన కరోనా కేసులు..

కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. కరోనా వైరస్ కట్టడికి జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.

జమ్మూకాశ్మీర్ లో పెరిగిన కరోనా కేసులు..
Follow us

| Edited By:

Updated on: Apr 28, 2020 | 7:42 PM

కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. కరోనా వైరస్ కట్టడికి జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మంగళవారం నాడు కరోనా వైరస్ వల్ల ఓ వృద్ధ మహిళ మృతి చెందింది. మొత్తం ఇప్పటి వరకు కోవిడ్-19 వల్ల 8 మంది చనిపోయారని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 546 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది. కరోనా నుంచి 164 మంది కోలుకున్నట్లు వైద్యులు ప్రకటించారు.

Also Read: కరోనా కు కొత్త మందు.. రెండు రోజుల్లో వైరస్ అంతం..?

Latest Articles