Breaking News : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు దక్కింది వీరికే

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 47 మందిని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయుల...

Breaking News : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు దక్కింది వీరికే
Follow us

|

Updated on: Aug 21, 2020 | 11:51 PM

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 47 మందిని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు చోటు దక్కించుకున్నారు.  హైదరాబాద్‌లోని మలక్‌పేట పాఠశాల ఉపాధ్యాయురాలు పద్మప్రియ,శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయుడు మధుబాబు ఈ ఉత్తమ పురస్కారం వరించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం 153మందిని షార్ట్‌లిస్ట్‌ చేసిన జ్యూరీ.. చివరకు 47మందిని జాతీయ అవార్డులకు ఎంపిక చేసింది.

Latest Articles