Breaking: సీఆర్​పీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రదాడి…

కాశ్మీర్ పుల్వామాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్​పీఎఫ్ కాన్వాయ్ టార్గెట్ చేసి ఐఈడీ బాంబు పేల్చారు. ఈ ఘటనలో ఓ జవానుకు తీవ్ర‌గాయాల‌య్యాయి.

Breaking: సీఆర్​పీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రదాడి...

Updated on: Jul 05, 2020 | 9:48 AM

కాశ్మీర్ పుల్వామాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్​పీఎఫ్ కాన్వాయ్ టార్గెట్ చేసి ఐఈడీ బాంబు పేల్చారు. ఈ ఘటనలో ఓ జవానుకు తీవ్ర‌గాయాల‌య్యాయి. భార‌త ద‌శాలు, టెర్రరిస్టుల‌ మధ్య ఎదురుకాల్పులు జరిగిన అనంతరం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు ఉగ్ర‌వాదులు. పుల్వామాలోని గాంగూ ఏరియాలో బలగాల తరలింపు జరుగుతుండగా పేలుడుకు పాల్పడ్డారు ముష్క‌రులు. బాంబు బ్లాస్ట్ తర్వాతా ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉగ్ర‌వాదుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి భార‌త ద‌ళాలు.

Loading...
Unable to load recommendations.
Follow Us