అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

| Edited By:

Feb 04, 2020 | 9:41 PM

అసోంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. గోపాల్‌పుర ప్రాంతంలో బస్సు బోల్తా పడింది . ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం తోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. వేగంగా వచ్చిన బస్సు కాలువలో బోల్తా పడింది. దీంతో ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. గాయపడ్డవారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.

అసోంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
Follow us on

అసోంలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. గోపాల్‌పుర ప్రాంతంలో బస్సు బోల్తా పడింది . ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ నిర్లక్ష్యం తోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. వేగంగా వచ్చిన బస్సు కాలువలో బోల్తా పడింది. దీంతో ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. గాయపడ్డవారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.