AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్… తమిళనాడుకు ప్రారంభం కానున్న బస్సు సర్వీసులు..

కరోనా నేపథ్యంలో 8 నెలల తర్వాత ఏపీ- తమిళనాడు మధ్య బస్సు సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఏపీ నుంచి తమిళనాడుకు ఆర్టీసీ సర్వీసులు

ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్... తమిళనాడుకు ప్రారంభం కానున్న బస్సు సర్వీసులు..
Sanjay Kasula
|

Updated on: Nov 21, 2020 | 11:41 PM

Share

 APSRTC Bus Services : సామాన్యుడు రథ చక్రాలు ఇప్పుడిప్పుడు రోడ్డెక్కుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఇప్పుడు మరో అంతర్జాతీయ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా నేపథ్యంలో 8 నెలల తర్వాత ఏపీ- తమిళనాడు మధ్య బస్సు సర్వీసులు మళ్లీ ప్రారంభం కానున్నాయి.

ఏపీ నుంచి తమిళనాడుకు ఆర్టీసీ సర్వీసులు పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 25 నుంచి చెన్నైకి బస్సులు నడపనుంది. రాష్ట్రంలోని పలుచోట్ల నుంచి చెన్నైకి బస్సులు తిప్పాలని నిర్ణయించింది. ఈ మేరకు తమిళనాడు వెళ్లే బస్సులకు రిజర్వేషన్‌ సదుపాయం కూడా కల్పించినట్లు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి