ఏపీ బడ్జెట్ అప్డేట్స్: ఏయే రంగానికి ఎంత కేటాయించారంటే..!
వైఎస్ జగన్ ప్రభుత్వం రెండోసారి వార్షిక ఆర్ధిక బడ్జెట్ 2020-21ని ప్రవేశపెట్టింది. రూ. 2.24 లక్షల కోట్లతో సంక్షేమ బడ్జెట్ను ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ఈ బడ్జెట్ రూపొందించారు. తెలుగు కవితతో బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టిన ఆర్ధిక మంత్రి బుగ్గన.. పేద ప్రజల కష్టాలను తీర్చడానికి నవరత్నాలను అమలు చేస్తున్నామన్నారు. కేటాయింపులు ఇలా ఉన్నాయి.. వైఎస్ఆర్ నేతన్న నేస్తం రూ. […]
వైఎస్ జగన్ ప్రభుత్వం రెండోసారి వార్షిక ఆర్ధిక బడ్జెట్ 2020-21ని ప్రవేశపెట్టింది. రూ. 2.24 లక్షల కోట్లతో సంక్షేమ బడ్జెట్ను ప్రభుత్వం రూపొందించింది. అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ఈ బడ్జెట్ రూపొందించారు. తెలుగు కవితతో బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టిన ఆర్ధిక మంత్రి బుగ్గన.. పేద ప్రజల కష్టాలను తీర్చడానికి నవరత్నాలను అమలు చేస్తున్నామన్నారు.