AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీటీడీ మీటింగ్.. వైసీపీ హెచ్చరిక..!

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో జరుగుతున్న పరిణామాలు వేడిపుట్టిస్తున్నాయి. ప్రారంభమైన టీటీడీ పాలక మండలి సమావేశం. అన్నమయ్య భవన్‌లో పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశం. హాజరైన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పాలకమండలి సభ్యులు. కాగా.. గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన నియామకాలన్నీ మార్చాలని వైసీపీ నాయకత్వం నిర్ణయించిదన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే టీటీడీ బోర్డు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో […]

టీటీడీ మీటింగ్.. వైసీపీ హెచ్చరిక..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 28, 2019 | 10:21 AM

Share

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో జరుగుతున్న పరిణామాలు వేడిపుట్టిస్తున్నాయి. ప్రారంభమైన టీటీడీ పాలక మండలి సమావేశం. అన్నమయ్య భవన్‌లో పుట్టా సుధాకర్ యాదవ్ అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశం. హాజరైన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పాలకమండలి సభ్యులు.

కాగా.. గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన నియామకాలన్నీ మార్చాలని వైసీపీ నాయకత్వం నిర్ణయించిదన్న చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే టీటీడీ బోర్డు చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాళ టీటీడీ బోర్డు మీటింగ్ జరపడానికి చైర్మన్ సుధాకర్ యాదవ్ నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది.