AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చివరి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం..!

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపే చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో59 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11న ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ రేపు జరిగే చివరి దశతో పూర్తి కానుంది. కాగా ఆదివారం ఎన్నికల్లో 10 కోట్లకు పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని 918 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.  బీహార్ 8, చండీగఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 4, ఝార్ఖండ్ 3, మధ్యప్రదేశ్ 8, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ […]

చివరి దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం..!
Ravi Kiran
|

Updated on: May 18, 2019 | 6:40 PM

Share

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రేపే చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో59 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 11న ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ రేపు జరిగే చివరి దశతో పూర్తి కానుంది. కాగా ఆదివారం ఎన్నికల్లో 10 కోట్లకు పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని 918 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.  బీహార్ 8, చండీగఢ్ 1, హిమాచల్ ప్రదేశ్ 4, ఝార్ఖండ్ 3, మధ్యప్రదేశ్ 8, పంజాబ్ 13, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 9 సీట్లు వెరిసి మొత్తం 59 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఈసీ.. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఉద్రిక్తతలు జరగకుండా భద్రతా బలగాలను కూడా సిద్దం చేసింది.