ఫిలిప్పీన్స్లోని మనీలా సమీపంలో మంగళవారం ఉదయం 6.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపింది. ఫిలిప్పీన్స్లోని మనీలాకు 451 కిలోమీటర్ల ఆగ్నేయ (ఎస్ఇ) భూకంప కేంద్రంగా ఉందని ఏజెన్సీ వివరించించి. ఇండియా కాలమానం ప్రకారం ఉదయం 5:33 సమయంలో భూ ఉపరితలం నుండి 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించింది. ప్రాణ భయంతో ప్రజలంతా ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
Also Read :
తగ్గిన బంగారం ధరలు, తాజా రేట్లు ఇలా !
ఏపీ : ఇకపై రాష్ట్ర విపత్తులుగా వడగాల్పులు, బోటు బోల్తా ప్రమాదాలు