ఛత్తీస్‌ఘడ్‌లో ఒకటికానున్న 15 ట్రాన్స్ జండర్స్ జంటలు

| Edited By:

Mar 30, 2019 | 10:22 AM

ఛత్తీస్‌ఘడ్ రాయ్‌పూర్‌లో ఇవాళ 15 ట్రాన్స్ జెండర్ జంటలు ఏకం కానున్నాయి. సమాజంలో తమకు కూడా సముచిత స్థానం లభిస్తుందన్న ఆశతో వివాహబంధంతో ఏకమవుతున్నట్టు ఈ జంటలు తెలిపారు. పెళ్లికి ముందు ఈ జంటలు స్వామీజీల ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాయి. సమాజం కూడా తమ పట్ల ఉన్న తీరును మార్చుకోవాలని ఈ ట్రాన్స్ జెండర్ జంటలు కోరుతున్నాయి. మామూలు పెళ్లి లాగా వీళ్లు కూడా ఒక్కటవుతున్నారు.

ఛత్తీస్‌ఘడ్‌లో ఒకటికానున్న 15 ట్రాన్స్ జండర్స్ జంటలు
Follow us on

ఛత్తీస్‌ఘడ్ రాయ్‌పూర్‌లో ఇవాళ 15 ట్రాన్స్ జెండర్ జంటలు ఏకం కానున్నాయి. సమాజంలో తమకు కూడా సముచిత స్థానం లభిస్తుందన్న ఆశతో వివాహబంధంతో ఏకమవుతున్నట్టు ఈ జంటలు తెలిపారు. పెళ్లికి ముందు ఈ జంటలు స్వామీజీల ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాయి. సమాజం కూడా తమ పట్ల ఉన్న తీరును మార్చుకోవాలని ఈ ట్రాన్స్ జెండర్ జంటలు కోరుతున్నాయి. మామూలు పెళ్లి లాగా వీళ్లు కూడా ఒక్కటవుతున్నారు.