‘చిత్రలహరి’ షూటింగ్ పూర్తి

|

Mar 15, 2019 | 3:23 PM

సాయి ధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ లు హీరో హీరోయిన్లుగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కించే చిత్రం ‘చిత్రలహరి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ రోజు పూర్తయింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు హీరో సాయి ధరమ్ తేజ్.  అద్భుతమైన టీం తో పని చేయడం.. నాకు చాలా ఆనందంగా ఉందని తేజ్ తన అనుభూతిని వ్యక్తపరిచాడు. కాగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని […]

చిత్రలహరి షూటింగ్ పూర్తి
Follow us on

సాయి ధరమ్ తేజ్, కళ్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్ లు హీరో హీరోయిన్లుగా కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కించే చిత్రం ‘చిత్రలహరి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఈ రోజు పూర్తయింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు హీరో సాయి ధరమ్ తేజ్.  అద్భుతమైన టీం తో పని చేయడం.. నాకు చాలా ఆనందంగా ఉందని తేజ్ తన అనుభూతిని వ్యక్తపరిచాడు. కాగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇక హీరో సునీల్ ఇందులో ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఏప్రిల్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.