మాజీ సీఎం.. బ్రహ్మానందం అయ్యారు..!

వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్‌లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్‌, ఇదే వయసులో విదేశాల్లో ఉండగా.. నాదెండ్ల భాస్కర్ రావు నమ్మించి వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు అదే.. సీన్ రిపీట్ అయ్యిందని అన్నారు. చంద్రబాబు విదేశాల్లో ఉండగా టీడీపీ నేతలు ఆయనకు వెన్నుపోటు పొడిచారని ట్విట్టర్‌లో ఎద్దేవా చేశాడు వర్మ. కాగా.. ఏపీ అసెంబ్లీలో ఒకప్పుడు సీఎం బాధ్యతను చేపట్టిన ఆయన ఇప్పుడు బ్రహ్మానందం […]

మాజీ సీఎం.. బ్రహ్మానందం అయ్యారు..!

Edited By:

Updated on: Jun 21, 2019 | 6:51 PM

వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్‌లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై విరుచుకుపడ్డారు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్‌, ఇదే వయసులో విదేశాల్లో ఉండగా.. నాదెండ్ల భాస్కర్ రావు నమ్మించి వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు అదే.. సీన్ రిపీట్ అయ్యిందని అన్నారు. చంద్రబాబు విదేశాల్లో ఉండగా టీడీపీ నేతలు ఆయనకు వెన్నుపోటు పొడిచారని ట్విట్టర్‌లో ఎద్దేవా చేశాడు వర్మ.

కాగా.. ఏపీ అసెంబ్లీలో ఒకప్పుడు సీఎం బాధ్యతను చేపట్టిన ఆయన ఇప్పుడు బ్రహ్మానందం అయిపోయారని అన్నారు. బాబు అసెంబ్లీలో మాట్లాడినప్పుడల్లా జగన్ నవ్వుతూనే ఉన్నారని ట్వీట్‌లో తెలిపారు. తాజాగా.. ఇంతకు ముందు కూడా ట్వీట్టర్‌లో అసెంబ్లీలో నేతల విమర్శలు కాకుండా.. రాష్ట్ర సమస్యలపై చర్చలు జరగాలని పేర్కొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us