సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రలహరి

|

Apr 08, 2019 | 2:43 PM

సాయి ధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘చిత్రలహరి’. కాగా తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని.. క్లీన్ ‘U’ సర్టిఫికేట్ పొందింది.ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, నివేధా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మరోవైపు […]

సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రలహరి
Follow us on

సాయి ధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘చిత్రలహరి’. కాగా తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని.. క్లీన్ ‘U’ సర్టిఫికేట్ పొందింది.ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్, నివేధా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. మరోవైపు వరుస ప్లాప్స్‌తో సతమతమవుతున్న హీరో తేజ్ కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో ముఖ్యం.