మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై ‘బిగ్‌బాస్ 2’ కంటెస్టెంట్ ఫిర్యాదు

పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్‌పై బిగ్‌బాస్ 2 కంటెస్టెంట్ సంజన కేసు నమోదు చేసింది. మద్యం బాటిళ్లతో ఆశీష్ తనపై దాడికి దిగాడని ఆమె పేర్కొంది. అంతేకాకుండా బిల్డింగ్‌పై నుంచి తనను తోసేందుకు ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. హైటెక్స్ సమీపంలోని నోవాటెల్ హోటల్‌లో శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగినట్లు తన ఫిర్యాదులో సంజన పేర్కొంది. రాత్రి 2 గంటల సమయంలో తన స్నేహితురాలితో కలిసి నిలబడి ఉండగా.. ఆశీష్ […]

మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై 'బిగ్‌బాస్ 2' కంటెస్టెంట్ ఫిర్యాదు
Follow us

| Edited By:

Updated on: Dec 01, 2019 | 1:53 PM

పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశీష్ గౌడ్‌పై బిగ్‌బాస్ 2 కంటెస్టెంట్ సంజన కేసు నమోదు చేసింది. మద్యం బాటిళ్లతో ఆశీష్ తనపై దాడికి దిగాడని ఆమె పేర్కొంది. అంతేకాకుండా బిల్డింగ్‌పై నుంచి తనను తోసేందుకు ప్రయత్నించాడని ఆమె ఆరోపించింది. హైటెక్స్ సమీపంలోని నోవాటెల్ హోటల్‌లో శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగినట్లు తన ఫిర్యాదులో సంజన పేర్కొంది.

రాత్రి 2 గంటల సమయంలో తన స్నేహితురాలితో కలిసి నిలబడి ఉండగా.. ఆశీష్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొంది. ఈ సంఘటనను పలువురు చూస్తున్నా ఎవ్వరూ అడ్డుకోలేదని సంజన వాపోయింది. బౌన్సర్ల సమక్షంలోనే ఈ ఘటన జరిగిందని, వారు కూడా ఆశీష్‌ను పట్టించుకోలేదని ఆమె తెలిపింది. హోటల్ యాజమాన్యం కూడా అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడి సీసీటీవీ ఫుటేజ్‌లను చూస్తే నిజాలు బయటకు వస్తాయని తెలిపింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు