రాంప్రసాద్ హత్య కేసులో మరో నలుగురు అరెస్ట్

సంచలనం సృష్టించిన వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ మర్డర్ కేసులో మంగళవారం మరో నలుగురిని పంజాగుట్ట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కోగంటి సత్యంతో సహా నలుగురిని సోమవారం రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ హత్యలో మృతుడు రాం ప్రసాద్ కదలికలపై రెక్కీ నిర్వహించి సమాచారం అందించిన చంద్రిక ఆనంద్( 28) హత్య జరిగిన ప్రాంతంలో ఎవరూ రాకుండా చూసుకున్న శ్రీరామ్ రమేశ్ (29), మరో ఇద్దరు నిందితులు షేక్ అజారుద్దీన్ ( […]

రాంప్రసాద్ హత్య కేసులో మరో నలుగురు అరెస్ట్
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 17, 2019 | 12:55 PM

సంచలనం సృష్టించిన వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ మర్డర్ కేసులో మంగళవారం మరో నలుగురిని పంజాగుట్ట పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కోగంటి సత్యంతో సహా నలుగురిని సోమవారం రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ హత్యలో మృతుడు రాం ప్రసాద్ కదలికలపై రెక్కీ నిర్వహించి సమాచారం అందించిన చంద్రిక ఆనంద్( 28) హత్య జరిగిన ప్రాంతంలో ఎవరూ రాకుండా చూసుకున్న శ్రీరామ్ రమేశ్ (29), మరో ఇద్దరు నిందితులు షేక్ అజారుద్దీన్ ( 30), పత్తిపాటి నరేష్ ( 28)లను జూబ్లీహిల్స్, మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని కోగంటి సత్యంకు చెందిన గెస్ట్ హౌస్‌లో అరెస్ట్ చేశారు.

కాగా ఈ హత్యకు సహకరించిన తిరుపతి సురేశ్, మరో నిందితుడు వెంకట్రామిరెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. త్వరలోనే వీరిని కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?