AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: మహిళ ప్రాణం తీసిన టమోటా.. టీవీ చూస్తూ అలా చేయడం వల్లే..!

Mumbai: ఆకలేస్తే చాలా మంది మ్యాగీ వైపు చూస్తుంటారు. ఎందుకంటే.. అది చాలా త్వరగా పూర్తవుతుంది కాబట్టి. ఇంకా చెప్పాలంటే..

Mumbai: మహిళ ప్రాణం తీసిన టమోటా.. టీవీ చూస్తూ అలా చేయడం వల్లే..!
Maggi
Shiva Prajapati
|

Updated on: Jul 29, 2022 | 8:14 PM

Share

Mumbai: ఆకలేస్తే చాలా మంది మ్యాగీ వైపు చూస్తుంటారు. ఎందుకంటే.. అది చాలా త్వరగా పూర్తవుతుంది కాబట్టి. ఇంకా చెప్పాలంటే.. టైమ్ పాస్ కోసం కూడా చాలా మంది మ్యాగీ చేసుకుని, టీవీ ముందుకు కూర్చుని తీరిగ్గా తింటారు. అయితే, ఈ మ్యాగీలో వేసిన టమోటా ఓ మహిళ ప్రాణాలు తీసింది. దాదాపు వారం రోజులు ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడిన ఆమె.. తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన మహారాష్ట్ర ముంబైలోరి మలాద్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఇంతకీ టమోటా ఎలా ప్రాణం తీసిందో ఇప్పుడు తెలుసుకుందాం.

మార్వేలోని పాస్కల్ బారీలో నివాసముంటున్న రేఖా దేవి నిషాద్(35) .. ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువ అవడంతో.. వాటిని చంపేయాలని ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా ఎలుకల మందు తీసుకువచ్చి.. టమోటాలో పెట్టి, ఎలుకలకు ఎరగా వేసింది. ఆ తరువాత తీరిద్దగా మ్యాగీ చేసుకుంది. అయితే, ఆ మ్యాగీలో ఏమరపాటుతో ఎలుకల మందు పెట్టిన టమోటా వేసింది. ఆ తరువాత టీవీ చూస్తూ ఆ మ్యాగీని తినేసింది. దాంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. అది గమనించిన భర్త వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. వారం రోజుల పాటు చికిత్స పొందిన రేఖా.. చివరకు ప్రాణాలు కోల్పోయింది. రేఖ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
విష్ణు విగ్రహ కూల్చివేతతో ఉద్రిక్తత.. థాయిలాండ్–కంబోడియా యుద్ధం
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!