రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. సరిగ్గా వారం రోజులకే ఇంటి నుంచి భార్య మాయం.. చివరకు..

రోడ్డు ప్రమాదంలో భర్త మరణించిన వారం రోజులకే అతని భార్య ఇంటి నుంచి మాయమయ్యింది. ఆమె కోసం ఆమె కుటుంబీకులు, స్థానికులు గాలింపు చేపట్టారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. చివరకు..

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. సరిగ్గా వారం రోజులకే ఇంటి నుంచి భార్య మాయం.. చివరకు..
Mithuna (22)
Follow us

|

Updated on: Sep 12, 2021 | 7:05 PM

రోడ్డు ప్రమాదంలో భర్త మరణించిన వారం రోజులకే అతని భార్య ఇంటి నుంచి మాయమయ్యింది. చివరకు ఆమె నీటికుంటలో శవమై తేలింది. కేరళలో జరిగిన ఈ ఘటన ఆ రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మిథున(22), సూరజ్ ఏడు మాసాల క్రితం వివాహం  చేసుకున్నారు. ఇద్దరు ఎంతో అన్యోన్య జీవితాన్ని సాగిస్తున్నారు. తిరువల్లం నర్సింగ్ కాలేజీలో మిథున చదువుకుంటోంది. ఈ నెల 5న ఆమెను బైక్‌పై కాలేజీలో దింపి ఇంటికి తిరుగుపయనమయ్యాడు సూరజ్.  మిట్టతరా జాతీయ రహదారిపై ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన కారు..బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో సూరజ్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సరిగ్గా వారం రోజుల తర్వాత ఇవాళ(ఆదివారం) వేకువజామున మిథున తన ఇంటి నుంచి కనిపించకుండాపోయింది. ఆమె కుటుంబీకులు, స్థానికులు ఆమె ఆచూకీ కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉదయం నుంచే గాలిస్తున్నారు. మిథున అదృశ్యంపై ఆమె కుటుంబీకులు స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో సమీపంలోని ఓ నీటికుంటలో మిథున శవమై తేలింది. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తన భర్త మరణాన్ని జీర్ణించుకోలేక మిథున నీటికుంటలో దూకి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.  భర్త రోడ్డు ప్రమాదంలో మరణించిన వారం రోజులకే.. అతని భార్య కూడా బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది.

ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని పోలీసులు సూచిస్తున్నారు. జీవితంలో అనూహ్య విషాద ఘటనలకు క్రుంగిపోవద్దని సలహా ఇస్తున్నారు. అవసరమైతే మానసిక నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు.

Also Read..

Bike Accident: ట్రిపుల్ రైడ్ చేస్తూ డివైడర్‌ను ఢికొట్టిన యువకులు.. ఇద్దరు స్పాట్ డెడ్.. మరొకరికి

Viral Video: ఆడుకుంటున్న చిన్నారి వద్దకు బ్లాక్‌ కోబ్రా..! తర్వాత ఏం జరిగిందో చూస్తే షాక్‌..

ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు