AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ-బీజేపీకి షాక్.. రఘునందన్‌రావుపై అత్యాచారం కేసు…

తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ అధికారి ప్రతినిధి రఘునందన్‌ రావుపై అత్యాచారం కేసు నమోదైంది. 2007లో తనపై రఘునందన్ రావు అత్యాచారం చేశాడని.. సైబరాబాద్ సీపీకి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. విడాకులకు సంబంధించిన కేసులో ఆఫీసుకు పిలిచి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో రఘునందన్ రావుపై బ్లాక్ మెయిలింగ్, బెదిరింపు, అత్యాచారం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.    

టీ-బీజేపీకి షాక్.. రఘునందన్‌రావుపై అత్యాచారం కేసు...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 04, 2020 | 6:03 AM

Share

తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ అధికారి ప్రతినిధి రఘునందన్‌ రావుపై అత్యాచారం కేసు నమోదైంది. 2007లో తనపై రఘునందన్ రావు అత్యాచారం చేశాడని.. సైబరాబాద్ సీపీకి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. విడాకులకు సంబంధించిన కేసులో ఆఫీసుకు పిలిచి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో రఘునందన్ రావుపై బ్లాక్ మెయిలింగ్, బెదిరింపు, అత్యాచారం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం