టీ-బీజేపీకి షాక్.. రఘునందన్రావుపై అత్యాచారం కేసు…
తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ అధికారి ప్రతినిధి రఘునందన్ రావుపై అత్యాచారం కేసు నమోదైంది. 2007లో తనపై రఘునందన్ రావు అత్యాచారం చేశాడని.. సైబరాబాద్ సీపీకి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. విడాకులకు సంబంధించిన కేసులో ఆఫీసుకు పిలిచి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో రఘునందన్ రావుపై బ్లాక్ మెయిలింగ్, బెదిరింపు, అత్యాచారం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ అధికారి ప్రతినిధి రఘునందన్ రావుపై అత్యాచారం కేసు నమోదైంది. 2007లో తనపై రఘునందన్ రావు అత్యాచారం చేశాడని.. సైబరాబాద్ సీపీకి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. విడాకులకు సంబంధించిన కేసులో ఆఫీసుకు పిలిచి అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో రఘునందన్ రావుపై బ్లాక్ మెయిలింగ్, బెదిరింపు, అత్యాచారం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.