Road Accident: నాగర్‌ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం..

|

Apr 02, 2022 | 10:46 AM

నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి దిమ్మెను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తోన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు

Road Accident: నాగర్‌ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం..
Accident
Follow us on

తెలంగాణలోని  నాగర్‌ కర్నూల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి సిమెంట్ దిమ్మెను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తోన్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చార గొండ మండలం తుర్కపల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయచర్యలు చేపట్టారు. కాగా మృతుల్లో ఇద్దరు మహిళలున్నారని, వీరంతా నల్గొండ జిల్లా నేరేడుచర్లకు చెందిన వారని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.