ఏపీ రైతుల ఖాతాలో రూ.2వేలు.. మోదీకి థ్యాంక్స్ చెప్పిన కన్నా..

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం ఏపీ రైతాంగానికి ఆసరాగా నిలిచింది. కరోనా కష్టకాలంలో.. రైతులందర్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంది. ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకంలో భాగంగా మోదీ సర్కార్‌.. ఆంధ్రప్రదేశ్ రైతుల బ్యాంకు ఖాతాలోకి.. రూ. 2వేల చోప్పున జమ చేసింది. ఈ నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధన్యవాదాలు చెబుతూ ట్వీట్‌ చేశారు. “కరోనా కష్టకాలంలో […]

ఏపీ రైతుల ఖాతాలో రూ.2వేలు.. మోదీకి థ్యాంక్స్ చెప్పిన కన్నా..
Follow us

| Edited By:

Updated on: Apr 14, 2020 | 8:07 PM

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం ఏపీ రైతాంగానికి ఆసరాగా నిలిచింది. కరోనా కష్టకాలంలో.. రైతులందర్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంది. ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకంలో భాగంగా మోదీ సర్కార్‌.. ఆంధ్రప్రదేశ్ రైతుల బ్యాంకు ఖాతాలోకి.. రూ. 2వేల చోప్పున జమ చేసింది. ఈ నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధన్యవాదాలు చెబుతూ ట్వీట్‌ చేశారు.

కరోనా కష్టకాలంలో ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి పీఎం కిసాన్ యోజన పథకంలో భాగంగా మోదీ సర్కార్ రైతుల ఖాతాలోకి రూ.2000 చొప్పున జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆపన్నహస్తం ఇచ్చిన ప్రధాని మోదీ, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర రైతాంగం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. అంటూ ట్వీట్ చేశారు.

ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు