దేశంలో 5 వేలు దాటిన కరోనా కేసులు.. మహారాష్ట్ర మొదటి స్థానం..

|

Apr 08, 2020 | 1:13 PM

Coronavirus Updates: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5194కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 4,643 యాక్టివ్ కేసులు ఉండగా.. 402 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే 149 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా దేశంలోని 70 మంది విదేశీయులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఇక మహారాష్ట్రలో అత్యధిక కేసులు(1018) కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా 64కు చేరింది. తాజా సమాచారం […]

దేశంలో 5 వేలు దాటిన కరోనా కేసులు.. మహారాష్ట్ర మొదటి స్థానం..
Follow us on

Coronavirus Updates: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5194కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 4,643 యాక్టివ్ కేసులు ఉండగా.. 402 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే 149 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా దేశంలోని 70 మంది విదేశీయులకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.

ఇక మహారాష్ట్రలో అత్యధిక కేసులు(1018) కేసులు నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా 64కు చేరింది. తాజా సమాచారం ప్రకారం ఏపీ-305, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ – 10, అరుణాచల్ ప్రదేశ్ – 1, అస్సాం – 27, బీహార్ – 38, ఛండీగర్-18, ఛత్తీస్‌ఘడ్‌-10, ఢిల్లీ-576, గోవా-7, గుజరాత్-165, హర్యానా-147, హిమాచల్‌ప్రదేశ్-18, జమ్ముకశ్మీర్-116, జార్ఖండ్ – 4, కర్ణాటక- 175, కేరళ-336, లడాక్-14, మధ్యప్రదేశ్‌-229, మహారాష్ట్ర-1018, మణిపూర్‌-2, మిజోరం- 1, ఒడిశా – 42, పుదుచ్చేరి -5, పంజాబ్-91, రాజస్థాన్-328, తమిళనాడు-690, తెలంగాణ-364, త్రిపుర – 1, ఉత్తరాఖండ్ – 31, యూపీ-326, పశ్చిమ బెంగాల్-99 కేసులు ఉన్నాయి.

For More News:

ఏపీలో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత..!

గతేడాది మార్చి బిల్లు కడితే చాలు.. టీఎస్ఈఆర్సీ ఆదేశాలు..

కరోనా బాధితులకు ‘తలా’ భారీ విరాళం..

చికెన్ వ్యాపారికి కరోనా పాజిటివ్.. విశాఖలో టెన్షన్..

‘విక్రమ్‌వేద’ రీమేక్‌లో పవన్, రవితేజ.. ముహూర్తం ఫిక్స్..!

ఆ బొమ్మ ఇప్పటికీ నా దగ్గరే ఉంది – చిరంజీవి

వారం పనిచేస్తే 14 రోజుల సెలవులు.. జగన్ సర్కార్ నిర్ణ‌యం.!

ఏపీలో టెన్త్ విద్యార్ధులకు గుడ్ న్యూస్..

లాక్ డౌన్ ఎఫెక్ట్.. వీధి కుక్కల్లో వింత ప్రవర్తన.. రసాయనాలు తట్టుకోలేక మృతి..