రెండోదశ లాక్ డౌన్ మరో రెండు రోజుల్లో ముగియనుండగా.. కేంద్రం ఊహించని విధంగా సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్ డౌన్ను మరో రెండు వారాలు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మే 17 వరకు రెడ్ జోన్లలో పూర్తి స్థాయిలో ఆంక్షలతో కూడిన లాక్ డౌన్ కొనసాగుతుందని.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రం కొన్ని సడలింపులు ఉంటాయని పేర్కొంది. అయితే జోన్లతో సంబంధం లేకుండా విమాన, రైళ్లు, మెట్రో సర్వీసులను నడపకూడదని స్పష్టం చేసింది. ఆరెంజ్ జోన్లలో డ్రైవర్, ఒక్క ప్రయాణీకుడితో క్యాబ్స్, బైక్పై ఒకరు వెళ్ళొచ్చునని చెప్పింది. అటు అన్ని జోన్లలోనూ ఆసుపత్రుల్లో ఓపీ సేవలకు అనుమతి ఇచ్చింది. కాగా, జోన్ల వారీగా రూల్స్ ఇలా ఉన్నాయి.
ఆరెంజ్ జోన్ ఆంక్షలు:
గ్రీన్ జోన్ ఆంక్షలు..
జోన్లతో సంబంధం లేకుండా అనుమతి లేనివి:
Read This: మే 17 వరకు లాక్డౌన్ 3.0.. వీటికి అనుమతి లేదు…