AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల తాజా వివరాలు ఇవే..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తెలంగాణలో కోరానా కేసులు మొత్తం 503 నమోదయ్యాయి. శనివారం కరోనా ఎఫెక్ట్‌తో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య 14కి చేరింది. ఇక 96 మంది ఇప్పటి వరకు డిశ్చార్జి అవ్వగా.. ప్రస్తుతం 393 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక ఏపీలో కరోనా కేసుల సంఖ్య నాలుగు వందలు దాటింది. శనివారం సాయంత్రం 5.00 గటంల సమయానికి.. రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య […]

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల తాజా వివరాలు ఇవే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 11, 2020 | 10:16 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. తెలంగాణలో కోరానా కేసులు మొత్తం 503 నమోదయ్యాయి. శనివారం కరోనా ఎఫెక్ట్‌తో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య 14కి చేరింది. ఇక 96 మంది ఇప్పటి వరకు డిశ్చార్జి అవ్వగా.. ప్రస్తుతం 393 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇక ఏపీలో కరోనా కేసుల సంఖ్య నాలుగు వందలు దాటింది. శనివారం సాయంత్రం 5.00 గటంల సమయానికి.. రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 405కి చేరింది.శనివరం..గుంటూరు జిల్లాలో 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా..కర్నూలు జిల్లాలో 5, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదైనట్టు అధికారులు తెలిపారు. దీంతో శనివారం ఒక్కరోజు 24 కేసులు నమోదయ్యాయి.