AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Layoffs: ఇప్పుడు ఆ కంపెనీ వంతు కూడా వచ్చేసింది.. ఉద్యోగులను తొలగిస్తున్న ఇండియన్‌ టెక్‌ దిగ్గజం.

ఆర్థికమాంద్యం తప్పదన్న వార్తల నేపథ్యంలో ప్రపంచ టెక్‌ దిగ్గజాలు ఉద్యోగులను ఇంటికి పంపించిన విషయం తెలిసిందే. గూగుల్‌, మెటా, ట్విట్టర్‌ వంటి మల్టీ నేషనల్‌ కంపెనీలు ఉద్యోగులను నిర్ధాక్షణ్యంగా తొలగించాయి. ఇక గత కొన్ని రోజులుగా లేఆఫ్స్‌కి సంబంధించిన వార్తలు పెద్దగా రావడం లేదని సంతోషించేలోపే..

Layoffs: ఇప్పుడు ఆ కంపెనీ వంతు కూడా వచ్చేసింది.. ఉద్యోగులను తొలగిస్తున్న ఇండియన్‌ టెక్‌ దిగ్గజం.
Layoffs
Narender Vaitla
|

Updated on: Mar 20, 2023 | 12:49 PM

Share

ఆర్థికమాంద్యం తప్పదన్న వార్తల నేపథ్యంలో ప్రపంచ టెక్‌ దిగ్గజాలు ఉద్యోగులను ఇంటికి పంపించిన విషయం తెలిసిందే. గూగుల్‌, మెటా, ట్విట్టర్‌ వంటి మల్టీ నేషనల్‌ కంపెనీలు ఉద్యోగులను నిర్ధాక్షణ్యంగా తొలగించాయి. ఇక గత కొన్ని రోజులుగా లేఆఫ్స్‌కి సంబంధించిన వార్తలు పెద్దగా రావడం లేదని సంతోషించేలోపే ఇండియన్‌ టెక్‌ దిగ్గజం విప్రో బాంబు పేల్చింది. విప్రో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మార్కెట్లో నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే 120 మంది టెక్కీలను తొలగించాలని నిర్ణయించింది. అయితే ఈ తొలగింపులు కేవలం అమెరికాకు మాత్రమే పరిమితం. అది కూడా అమెరికాలోని టంపాలో మాత్రమే కోతలు ఉన్నాయి. లేఆఫ్‌కి గురైన ఉద్యోగుల్లో 100 మందికి పైగా ప్రాసెసింగ్ ఏజెంట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారు టీమ్ లీడర్లు, టీమ్ మేనేజర్ స్థాయి ఉద్యోగులను సమాచారం. ఇదిలా ఉంటే ఉద్యోగుల తొలగింపు ఇక్కడితో ఆగదని, ఇంకా కొనసాగుతుందని తెలుస్తోంది. మే నెలలో కంపెనీ ఉద్యోగుల శాశ్వత తొలగింపులను ప్రారంభించనుంది.

ఇదిలా ఉంటే విప్రోకి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 20,500 మంది ఉద్యోగులు ఉన్నారు. అయితే విప్రో ఆదాయంలో దాదాపు 60 శాతం ఆదాయం అమెరికా నుంచే వస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో అమెరికాలోనే ఉద్యోగుల తొలగింపు మొదలు పెట్టడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ ఏడాది ప్రారంభంలోనే విప్రో.. ఇంటర్నల్ ఎసెస్మెంట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన దాదాపు 400 మంది ఫెషర్లను తొలగించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
గురు భగవానుడి కటాక్షం.. ఆ రాశులకు స్వగృహ, వాహన యోగం!
గురు భగవానుడి కటాక్షం.. ఆ రాశులకు స్వగృహ, వాహన యోగం!
ఎండల్లో బాడీకి చలువ చేసే చల్ల చల్లని కొబ్బరి పెరుగు పచ్చడి
ఎండల్లో బాడీకి చలువ చేసే చల్ల చల్లని కొబ్బరి పెరుగు పచ్చడి
CBSE పేమెంట్ గేట్‌వే వ్యవస్థపై బ్యాంకులతో కేంద్రం కీలక చర్చలు
CBSE పేమెంట్ గేట్‌వే వ్యవస్థపై బ్యాంకులతో కేంద్రం కీలక చర్చలు
నానబెట్టిన కిస్మిస్‌తో అనారోగ్యాలకు చెక్!నలుపు వర్సెస్ పసుపు ఏది?
నానబెట్టిన కిస్మిస్‌తో అనారోగ్యాలకు చెక్!నలుపు వర్సెస్ పసుపు ఏది?
ఆలోపు ఇలా చేయకపోతే.. తల్లికి వందనం డబ్బులు రూ.15 వేలు రానట్టే!
ఆలోపు ఇలా చేయకపోతే.. తల్లికి వందనం డబ్బులు రూ.15 వేలు రానట్టే!
అన్నంలో ఇది కలిపి తింటే షుగర్ లెవల్స్ పెరగవు..
అన్నంలో ఇది కలిపి తింటే షుగర్ లెవల్స్ పెరగవు..
SRH vs RR పోరుకు సై.. హైదరాబాద్‌ను టెన్షన్ పెడుతోన్న ఆ ఒక్కటి..!
SRH vs RR పోరుకు సై.. హైదరాబాద్‌ను టెన్షన్ పెడుతోన్న ఆ ఒక్కటి..!
థ్యాంక్యూ సీఎం సార్.. విజయ్‌కు ధన్యవాదాలు చెప్పిన విశాల్
థ్యాంక్యూ సీఎం సార్.. విజయ్‌కు ధన్యవాదాలు చెప్పిన విశాల్
నాన్-వెజ్ లవర్స్‌కు పూనకాలే: కేరళ స్టైల్ కోడి కర్రీ రెసిపీ..
నాన్-వెజ్ లవర్స్‌కు పూనకాలే: కేరళ స్టైల్ కోడి కర్రీ రెసిపీ..
జస్ట్ రూ. 5కే చేప కూరతో భోజనం.. 400 క్యాంటీన్లకు గ్రీన్ సిగ్నల్
జస్ట్ రూ. 5కే చేప కూరతో భోజనం.. 400 క్యాంటీన్లకు గ్రీన్ సిగ్నల్