Silver Rate Today(20-01-2021) : వెండి ధర పెరిగింది… తులం ధ‌ర ఎంతంటే… కిలో వెండి ధర రూ.65,800

వెండి ధ‌ర పెరిగింది. తులంపై రూ.30 పెరుగుద‌ల న‌మోదైంది. నేడు తులం వెండి రూ.658గా పలుకుతోంది. ఒక గ్రాము వెండి రూ.65.80గా ఉంది...

Silver Rate Today(20-01-2021) : వెండి ధర పెరిగింది... తులం ధ‌ర ఎంతంటే... కిలో వెండి ధర రూ.65,800

Updated on: Jan 20, 2021 | 7:57 AM

వెండి ధ‌ర పెరిగింది. తులంపై రూ.30 పెరుగుద‌ల న‌మోదైంది. నేడు తులం వెండి రూ.658గా పలుకుతోంది. ఒక గ్రాము వెండి రూ.65.80గా ఉంది. కిలో వెండి ధ‌ర జ‌న‌వ‌రి 19న రూ.65,500 కాగా నేడు (జ‌న‌వ‌రి 20)న రూ.300 పెరిగి రూ.65,800గా న‌మోదైంది.

ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి….

దేశ రాజధాని ఢిల్లోలో 10 గ్రాముల వెండి ధర రూ.658గా ఉంది. ఇక ఆర్థిక రాజధానిగా పిలువబడే ముంబైలోనూ రూ.658గా నమోదైంది. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర 707, బెంగళూరులో తులం రూ.658గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర 70,700గా ఉంది. కాగా, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రామల ధర రూ.707గా నమోదైంది.

Also Read: Gold Rate Today(20-01-2021): పెరిగిన ప‌సిడి ధర….తులం విలువ ఎంతంటే..? ఏ నగరంలో ఎంత ధరో తెలుసా..?

Follow Us