
Gold, Silver Price Today: బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెరుగుతున్న ధరలకు తాజాగా బ్రేక్ పడింది. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం (మే 22) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.56,300 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,420 గా ఉంది. కాగా, కిలో వెండి ధర రూ.75,300 గా కొనసాగుతోంది. కాగా, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.75,300 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ.75,300, చెన్నైలో కిలో వెండి ధర రూ.79,300, బెంగళూరులో రూ.79,900, కేరళలో రూ.79,000, కోల్కతాలో రూ.75,300, హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.79,000, విజయవాడలో రూ.79,000, విశాఖపట్నంలో రూ.79,000 లుగా కొనసాగుతోంది.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..