
ఈ మధ్య కాలంలో బంగారం ధరలు ఒకింత భారీగా పెరిగాయి. దీంతో ప్రజలు, పెట్టుబడిదారులు ఈ ధరల పై ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆర్ధిక అంశాల కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీనితో పాటు భారతదేశంలో కూడా బంగారం ధరలు ఎక్కువగా పెరుగుతున్నాయి.
భారతదేశంలో బంగారం ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. ప్రస్తుతం, 24 క్యారెట్ బంగారం ధర రూ.98,840 వరకు ఉండగా, 22 క్యారెట్ బంగారం ధర రూ.90,600 వద్ద ఉంది. ఈ ధరలు కొన్ని నగరాల్లో మరింత ఎక్కువగా ఉండవచ్చు. ఎందుకంటే వాటి ఆఫర్-డిమాండ్, ట్యాక్స్ తదితర కారణాల వల్ల మార్పులు ఉండవచ్చు. అయితే ఇదే బంగారం ఉదయం గంటల సమయానికి చూస్తే రూ.98,290 ఉండేది. అంటే గతం రోజుతో పోలిస్తే భారీగా తగ్గుముఖం పట్టింది. కానీ కొన్ని గంటల్లోనే తులంపై ఏకంగా రూ.550 వరకు ఎగబాకింది.
ఇది కూడా చదవండి: Smartphones: కస్టమర్లకు ఇది కదా కావాల్సింది.. కేవలం రూ.5 వేలకే స్మార్ట్ ఫోన్.. పవర్ఫుల్ బ్యాటరీ, కెమెరా!
బంగారం ధరల పెరుగుదలకు కారణాలు:
బంగారం ధరల పెరుగుదలపై ప్రభావం:
ఇది కూడా చదవండి: Indian Railways: ప్రయాణికులకు షాకిచ్చిన భారత రైల్వే.. ఈ రైళ్లన్నీ రద్దు.. ఎందుకో తెలుసా?
ఇది కూడా చదవండి: Viral Video: ప్రమాదకరమైన కింగ్ కోబ్రాను నిమిషాల్లోనే పట్టేసిన మహిళా ఆఫీసర్.. చూస్తేనే జడుసుకుంటారు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి