దుబాయ్ ఎయిర్‌లైన్స్‌పై కరోనా ప్రభావం…

కరోనా మహమ్మారి అన్ని రంగాలపై పడుతోంది. తాజాగా దుబాయ్ ప్రభుత్వ రంగ సంస్థ ఎమిరేట్స్ 600 మంది పైలట్లను ఇంటికి పంపించింది. వీరిలో భారతీయు పైలట్లు కూడా ఉన్నారు....

దుబాయ్ ఎయిర్‌లైన్స్‌పై కరోనా ప్రభావం...
Follow us

|

Updated on: Jun 09, 2020 | 10:13 PM

కరోనా మహమ్మారి అన్ని రంగాలపై పడుతోంది. తాజాగా దుబాయ్ ప్రభుత్వ రంగ సంస్థ ఎమిరేట్స్ 600 మంది పైలట్లను ఇంటికి పంపించింది. వీరిలో భారతీయు పైలట్లు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు విమాన రంగంలో ఇంత పెద్ద మొత్తంలో తొలిగించటం ఇదే తొలి సారి. ప్రపంచంలోనే అతి పెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఇలాంటి నిర్ణయం తీసుకోవటంతో అంతా షాక్‌కు గురవుతున్నారు. తొలిగించినవారిలో ట్రైనీ పైలట్ల, క్యబిన్ క్రూ సిబ్బంది కూడా ఉన్నారని తెలుస్తోంది. కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా కొంత మంది ఉద్యోగులను తొలిగిస్తున్నట్లుగా ముందుగానే చెప్పింది. అయితే ఈ సంస్థలో 60 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.