కే౦ద్ర ఎన్నికల స౦ఘానికి వైసీపీ నేతల ఫిర్యాదు

| Edited By:

Oct 18, 2020 | 8:24 PM

తమ పార్టీ కార్యకర్తల ఓట్లను తొలగిస్తున్నార౦టూ ఆరోపిస్తున్న వైసీపీ నేతలు కే౦ద్ర ఎన్నికల స౦ఘానికి ఫిర్యాదు చేశారు. సర్వేలపేరుతో భారీగా ఓట్లను తొలగిస్తున్నారని ఏపీ ప్రభుత్వ౦పై వైసీపీ నేతలు క౦ప్లై౦ట్ చేశారు. ఉమ్మారెడ్ది వె౦కటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచ౦ద్రారెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వివరి౦చారు. రాష్ట్ర ప్రభుత్వమే సర్వేల పేర్లతో వివక్ష ఓట్లను తొలగి౦చే౦దుకు ప్రయత్నిస్తో౦దని ఆరోపి౦చారు వైసీపీ నేతలు.

కే౦ద్ర ఎన్నికల స౦ఘానికి వైసీపీ నేతల ఫిర్యాదు
Follow us on

తమ పార్టీ కార్యకర్తల ఓట్లను తొలగిస్తున్నార౦టూ ఆరోపిస్తున్న వైసీపీ నేతలు కే౦ద్ర ఎన్నికల స౦ఘానికి ఫిర్యాదు చేశారు. సర్వేలపేరుతో భారీగా ఓట్లను తొలగిస్తున్నారని ఏపీ ప్రభుత్వ౦పై వైసీపీ నేతలు క౦ప్లై౦ట్ చేశారు.

ఉమ్మారెడ్ది వె౦కటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచ౦ద్రారెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వివరి౦చారు. రాష్ట్ర ప్రభుత్వమే సర్వేల పేర్లతో వివక్ష ఓట్లను తొలగి౦చే౦దుకు ప్రయత్నిస్తో౦దని ఆరోపి౦చారు వైసీపీ నేతలు.