AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్న ప్రధాని మోదీ

విశాఖ: ప్రధాని మోదీ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. రైల్వే మైదానంలో నిర్వహించనున్న భాజపా ప్రజాచైతన్య సభలో ఆయన ప్రసంగించనున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని.. రోడ్డు మార్గంలో సభాస్థలికి బయల్దేరారు. మోదీ సభ కోసం ఏపీ భాజపా భారీ ఏర్పాట్లు చేసింది. సభా ప్రాంగణానికి ఇప్పటికే భారీగా భాజపా కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు.

వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్న ప్రధాని మోదీ
Ram Naramaneni
|

Updated on: Mar 01, 2019 | 7:17 PM

Share

విశాఖ: ప్రధాని మోదీ విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. రైల్వే మైదానంలో నిర్వహించనున్న భాజపా ప్రజాచైతన్య సభలో ఆయన ప్రసంగించనున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని.. రోడ్డు మార్గంలో సభాస్థలికి బయల్దేరారు. మోదీ సభ కోసం ఏపీ భాజపా భారీ ఏర్పాట్లు చేసింది. సభా ప్రాంగణానికి ఇప్పటికే భారీగా భాజపా కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు.